Home / Author Archives: Telangana Talkies (page 7)

Author Archives: Telangana Talkies

రాజ్‌భవన్‌లో చంద్రుల భేటీ

-వాడివేడిగా సాగిన సమావేశం-వివాదాలపై నిలదీసిన కేసీఆర్-చర్చించుకుందామన్న చంద్రబాబు-గవర్నర్ తేనేటి విందుకు హాజరైన ఇద్దరు సిఎంలు-గవర్నర్ చొరవతో జరిగిన అంతర్గత సమావేశం-సహకరించుకోవాలని నరసింహన్ హితోక్తి తెలంగాణ, ఏపీ సీఎంలు కే చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. గవర్నర్ నరసింహన్ చొరవతో జరిగిన ఈ సమావేశం వాడివేడిగానే జరిగినట్టు సమాచారం. పరిపాలనాపరమైన అంశాలు, కీలక నిర్ణయాలపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల మధ్య తలెత్తుతున్న వివాదాల పరిష్కారానికి గవర్నర్ నరసింహన్ ప్రత్యేక చొరవతో ఈ సమావేశం జరిగింది. జటిలమైన సమస్యలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని గవర్నర్ సూచించినట్లు సమాచారం.  అంతర్గత మందిరంలో భేటీ.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ ఇచ్చిన విందుకు ముఖ్యమంత్రులు కే చంద్రశేఖర్‌రావు, చంద్రబాబునాయుడు హాజరయ్యారు. విందు తర్వాత గవర్న ర్ తన అంతర్గత సమావేశమందిరంలోకి ఇద్దరినీ పిలిచి వారితో ముఖాముఖి సమావేశానికి తెరతీశారు.ఈ సమావేశం హాట్‌హాట్‌గానే సాగింది. హైదరాబాద్‌పై గవర్నర్‌కు ప్రత్యేక అధికారాల వ్యవహరంతో పాటు ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, సామాజిక సర్వేను వివాదాస్పదం చేయడం వంటి అంశాలపై వేడిగానే చర్చ జరిగినట్లు సమాచారం. తెలంగాణ పూర్తిస్థాయి రాష్ట్రంగా ఏర్పడిన విషయాన్ని పరిగణించకుండా తమ రాష్ట్ర పరిపాలనా నిర్ణయాలలో జోక్యం ...

Read More »

సమగ్ర సర్వేకు సర్వం సిద్ధం

తెలంగాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పథకాల రూపకల్పనలను మరింత పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించనున్న సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణకు సర్వం సిద్ధమైంది. రాష్ట్రంలో 1996 నుంచి ఇప్పటివరకు జరిగిన ఐదు సర్వేలపై లేని వివాదం తెలంగాణ సర్కారు తలపెట్టిన ఇంటింటి సర్వేపై లేవనెత్తి, రాజకీయకోణంలో దానిని రచ్చచేసే చర్యలను ప్రభుత్వం చాకచక్యంగా తిప్పికొట్టింది.బంగారు తెలంగాణ నిర్మాణం కోసం సర్వే తప్పనిసరి అనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నది. పాలకులు ప్రజలకు సేవకులుగా, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా, ప్రజలు పన్నుల రూపంలో చెల్లించే ప్రతి ఒక్క రూపాయి ప్రజల కోసమే ఖర్చుపెట్టి, పరిస్థితులను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన ఈ సర్వేలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై స్వచ్ఛందంగా తమ వివరాలను అందించేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. వాస్తవానికి ఆరు పేజీలతో కూడిన సమగ్ర ఫార్మాట్‌ను ప్రభుత్వం ముందుగా రూపొందించింది. అయితే ఈ సర్వే నిర్వహణలో ఎలాంటి దురుద్దేశం లేకపోయినా కొందరు దీనిని వివాదం చేసేందుకు ప్రయత్నించిన విషయం తెలిసిందే. దీంతో అపోహలకు ఆస్కారం ఉన్న అంశాలను ప్రభుత్వం సర్వే పత్రంనుంచి తొలగించింది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ప్రజల ...

Read More »

భూపంపిణీపై పలు రాష్ర్టాల ఆసక్తి!

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన భూమిలేని నిరుపేద దళిత వ్యవసాయ ఆధారిత కుటుంబం పథకం పలు రాష్ర్టాలను ఆకర్షిస్తున్నది. ఈ పథకం తీరుతెన్నులపై పలు రాష్ర్టాలు ఆసక్తిగా వాకబు చేస్తున్నాయి. రాష్ట్రంలోని భూమిలేని నిరుపేద దళిత కుటుంబాలకు మూడు ఎకరాల వ్యవసాయ సాగుయోగ్యమైన భూమిని ఇస్తామని టీఆర్‌ఎస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో వాగ్దానం చేసింది.ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోపే ఈ హామీని అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేసి శుక్రవారం (ఆగస్టు 15న) ఈ పథకాన్ని లాంఛనంగా ప్రారంభించింది. భూమి ఇవ్వడం మాత్రమే కాకుండా నీటి వనరుల కల్పన, ఏడాదిపాటు ఖర్చులన్నీ భరించడంవంటి అంశాలు వివిధ రాష్ర్టాల రాజకీయ వర్గాలను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ పథకాన్ని ఎవరికి వర్తింపచేయాలి? ఎలా వర్తింపచేయాలి? సాధ్యాసాధ్యాలు ఏ మేరకున్నాయి? అన్న విషయాలన్నీ ముందే సంపూర్ణంగా ఆకళింపు చేసుకుని ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించింది.ఆ క్రమంలో ఎస్సీ డెవలప్‌మెంట్ శాఖ జీవో నెంబర్ 1, మార్గదర్శకాల జీవోను విడుదల చేసింది. ఈ జీవోలో ఉన్న అంశాలను గతంలో ఏ రాష్ట్రంలోనూ వర్తింపచేయకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో జరుగుతున్న భూ పంపిణీపై ...

Read More »

State’s Welfare Schemes Dominate CM’s I-Day Speech At Golconda

Golconda4

CM KCR spoke at length about State’s welfare schemes at the I-Day fete at Golconda. Listing out his manifesto promises which are being implemented, the CM stated that Rs 482 crore is  released towards input subsidy for farmers who suffered losses for five years due to drought and cyclonic rains. He also reminded that his Govt. has given Rs 6.50 crore  to provide immediate succor to weavers and waive off power loom arrears. Toddy shops will be restarted after Dasara festival as per the longstanding demand, besides giving pensions to old, widow and handicapped, he added. While stating that  Rs 1000 crore is allocated  in  the State Budget for welfare of Muslim Minorities, he said a committee would be set up ...

Read More »

KCR Criticizes Propoganda Against Survey

Chief Minister KCR criticized the opposition parties for raising a hue and cry on the Intensive Household Survey to be conducted on Aug 19. Addressing the gathering at Golconda fort after unfurling Tricolor for the first time, the Chief Minister criticized that some bad elements are coming in the way of the survey aimed to implement welfare schemes avoiding misuse of funds. There is no need of doubt or confusion in this regard, he said. Since the government has no proper details of people, they  are conducting the survey,  he said adding that it is proved that successive governments have involved in irregularities with regard to ration cards, housing to poor and pensions besides implementing welfare schemes. ‘We want to weed out bogus ...

Read More »