Home / Author Archives: Telangana Talkies (page 20)

Author Archives: Telangana Talkies

Ministers Blame CBN & Venkaiah For Centre’s Plans On Hyd Law & Order

Irrigation Minister T Harish Rao has accused AP Chief Minister N. Chandrababu Naidu and Union Minister M. Venkaiah Naidu for conspiracy against Telangana government and making the Centre try to hand over Hyderabad law and order powers to Governor. “The authority for Governor on the city is a part of the dirty politics being played by Chandrababu Naidu and Union Minister Venkaiah Naidu.” said Harish Rao. He reminded that the Prime Minister Narendra Modi once blamed the then Congress-UPA government for usurping the rights of the States, while he was CM and wondered why is he committing the same mistake now. He also criticized State BJP president G. Kishan Reddy for toeing Centre’s line and criticizing Chief Minister and the Telangana Govt. every day, as a routine. IT Minister K T Ramarao and party MP Balka Suman said that ...

Read More »

MSOల మీద కేంద్రం పెత్తనమేంది?

ప్రైవేటు చానళ్ల కోసం మా గొంతుమీద కత్తి పెడతారా? భయపెట్టి ప్రసారాలు చేయించడం ప్రభుత్వాలు చేయాల్సిన పనేనా?.. ఇవీ శనివారం ఇక్కడ జరిగిన తెలంగాణ ఎంఎస్‌వోల సమావేశంలో వ్యక్తమైన ఆగ్రహావేశాలు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తర్వాత ఎంఎస్‌వోలు ఇక్కడ సమావేశమై అంతర్గతంగా చర్చించుకున్నారు. సమావేశంలో కేంద్ర ప్రభుత్వ వైఖరి మీద తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. బడుగు జీవులమైన తమపై చూపుతున్న ఈ దాదాగిరీ పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతున్న డీటీహెచ్‌ల మీద చేయగలరా? అని వారు ప్రశ్నించారు. డీటీహెచ్‌లు వారికి నచ్చిన చానళ్లు ప్రసారం చేస్తే నోరెత్తని కేంద్రం తమ విషయంలో మాత్రం ఎందుకు నిర్బంధం విధిస్తున్నదని నిలదీశారు. హైకోర్టు ఇచ్చిన తీర్పును కూడా కేంద్రం విస్మరించడం దారుణమన్నారు. బయపెడితే బెదిరిపోం…చావుకైనా వెనుకాడేది లేదు. ప్రజలు కోరుకోని చానళ్ళను చూపబోం, భయభ్రాంతుల్ని చేసి నిర్బంధం పెట్టాలని చూస్తే ఉద్యమం మరింత పెరుగుతుంది అని ఎంఎస్‌వోలు చెబుతున్నారు. దేనికైనా సిద్ధం కావాలని వారు స్పష్టతకు వచ్చారు. సోమవారం మరో దఫా సమావేశమై భవిష్యత్తు కార్యచరణ రూపొందించాలని నిర్ణయించారు.  అన్ని చానళ్లు ఇవ్వడం ఎవరి వల్లా కాదు.. హైదరాబాద్ కొన్ని ప్రాంతాలు, తొమ్మిది జిల్లాల్లో డిజిటలైజేషన్ ...

Read More »

Telangana May Lose Vikarabad, Tandur & Zaheerabad To New Gulbarga Rly Division!

gulbarga

While Telangana has been demanding the railway division at Kazipet for years now, the Centre which gave nothing in the railway budget despite Telangana now being a separate state, is now moving to take Telangana areas in Secunderabad division from south central railway and attach them to the Gulbarga division it is planning to set up! The Gulbarga division is likeley to come up under South Western Railways. The areas SCR is bound to lose are important stations like Vikarabad, Tandur and Zaheerabad will be transferred to Gulbarga. Despite protests from Telangana MPs, the Centre is working on this plan also to merge the Telangana areas into Gulbarga division of South Western Railway. According to the proposed plan Raichur to Wadi section will ...

Read More »

ఇంటింటి సర్వేపై సందేహాలు-సమాధానాలు

సర్వే జరుగనున్న 19వ తేదీన ప్రైవేటు సంస్థలు సెలవు ప్రకటించకుంటే పరిస్థితి ఏమిటి?సమాధానం: తెలంగాణ పది జిల్లాల్లో ప్రైవేటు సంస్థలు వేతనంతో కూడిన సెలవు ప్రకటించాల్సిందే. ఈ మేరకు కార్మిక ఉపాధి శాఖ నుంచి ప్రత్యేక ఉత్తర్వులు జారీ అవుతాయి. సందేహం: గిరిజనులు ఉపాధి కోసం అడవుల్లో సంచరిస్తుంటారు.. వారి నమోదు ప్రక్రియ ఎలా ఉంటుంది ?సమాధానం: నివాస స్థలాలు(హాబిటేషన్స్) ఎక్కడ ఉంటే అక్కడికి సర్వే సిబ్బంది తప్పనిసరిగా వెళతారు. సాయంత్రం ఐదు గంటల వరకు అక్కడే ఉండి ప్రతి కుటుంబంలోని వ్యక్తుల పేర్లను నమోదు చేస్తారు. సందేహం: సంచార జాతులు ఒక చోట స్థిరనివాసం ఉండరు.. అలాంటి వారిని ఏవిధంగా పరిగణలోకి తీసుకుంటారు ?సమాధానం: సర్వే జరిగే రోజున వారు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడే వారి వివరాలను నమోదుకు చర్యలు తీసుకోవాలని సర్వే యంత్రాంగానికి కచ్చితమైన ఆదేశాలు జారీచేస్తున్నాం. సందేహం: అత్యవస సర్వీసుల్లో ఉన్న ఉద్యోగులు ఇంటిలో ఉండలేరు కదా ? సమాధానం: ఇలాంటి ఉద్యోగులకు సంబంధించిన వివరాలు వారి కుటుంబసభ్యులు తగిన ఆధారాలతో చూపిస్తే సరిపోతుంది. సర్వే సిబ్బంది కూడా అంగీకరిస్తారు. సందేహం: ఆస్పత్రుల్లో చేరి చికిత్స పొందుతున్నరోగుల నమోదు చేసుకుంటారా ?సమాధానం: ...

Read More »

మెదక్ జిల్లా ములుగులో ఉద్యానవన వర్సిటీ

మెదక్ జిల్లా ములుగు మండలంలో ఉద్యానవన విశ్వవిద్యాలయం, అటవీ విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. అటవీ వర్సిటికీ అనుబంధంగా కాలేజీ, పరిశోధన కేంద్రం కూడా ఏర్పాటవుతాయని చెప్పారు. దాదాపు రెండు వేల కోట్ల రూపాయలతో వీటిని నిర్మించనున్నారు. ఈ సంస్థలకు ములుగు వద్ద వెయ్యి ఎకరాల భూమిని కేటాయిస్తూ ఉత్తర్వులు జారీచేయాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ శరత్‌ను ముఖ్యమంత్రి ఆదేశించారు.శుక్రవారం జగదేవ్‌పూర్ మండలంలోని ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి హైదరాబాద్‌కు వెళుతూ ములుగు ఫారెస్ట్ రీసెర్చ్ సెంటర్ (ఎఫ్‌ఆర్‌సీ)వద్ద కేసీఆర్ ఆగారు. ఇక్కడ ఏర్పాటు చేయబోయే పై సంస్థలకు సంబంధించి స్థల పరిశీలన చేశారు. పచ్చని తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంతోపాటు నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని వ్యవసాయ అనుబంధ రంగాల్లో ఊహించని పురోభివృద్ధి సాధించడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఈ సందర్భంగా సీఎం తెలిపారు. ములుగు ఎఫ్‌ఆర్‌సీలో సుమారు వెయ్యి ఎకరాల స్థలాన్ని ముఖ్యమంత్రి పరిశీలించారు.కలెక్టర్ శరత్, రాష్ట్ర సిల్వికల్చరిస్ట్ ప్రియాంక వర్గీస్, డీఎఫ్‌వో సోనిబాలాదేవీ, ఓఎస్డీ హన్మంతరావులతో భూసేకరణ వివరాలపై సమీక్షించారు. త్వరలోనే శంకుస్థాపన కార్యక్రమానికి తానే వస్తానని, అందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. ...

Read More »