Home / Author Archives: Telangana Talkies (page 10)

Author Archives: Telangana Talkies

Kamalanathan Decides To Verify SR & Education Certificates To Decide Nativity

secretariat fence

Kamalnathan committee met yesterday for finalising the guidelines for the distribution of State-level employees between Andhra Pradesh and Telangana in its meeting. The Chief Secretaries of Andhra Pradesh and Telangana — I.Y.R. Krishna Rao and Rajiv Sharma — respectively gave their dissent notes with regard to certain provisions in draft guidelines 18(f) and 18 (n) and other issues. Telangana officials have raised serious concerns with regard to 18(f) which said in the event of more posts than the ‘local candidátes’ in a cadre in one State, those from other States would be allotted to those posts on the basis of reverse order of seniority. Telangana officials also objected to 18(n) which said that local status would be decided by the ...

Read More »

విభజనకు అడ్డం పడుతున్న ఆంధ్ర సర్కార్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉద్యోగుల సంఖ్యను, క్యాడర్‌స్ట్రెంత్‌ను నిర్ధారించిన తర్వాతనే ఉద్యోగుల విభజనపై మార్గదర్శకాలను వెలువరిస్తామని ఉద్యోగుల విభజన కమిటీ చైర్మన్ కమలనాథన్ పేర్కొన్నారు. క్యాడర్‌స్ట్రెంత్‌ను 13 ః10 నిష్పత్తిలోనే విభజిస్తామని స్పష్టం చేశారు. రెండు రోజులలో ఉమ్మడి అంధ్రప్రదేశ్‌లోని ఉద్యోగుల జాబితా ప్రకటిస్తామని చెప్పారు. బుధవారం విభజన కమిటీ సమావేశం తర్వాత ఆయన విలేకరులతో ఇష్టాగోష్ఠి నిర్వహించారు. మార్చి 2015 నాటికి ఉద్యోగుల విభజన ప్రక్రియ పూర్తిచేస్తామని చెప్పారు. అనేక విషయాలలో స్పష్టత లేనందున ఆలస్యం సహజమేనని అన్నారు. పొరపాట్లు జరుగకుండా ఒకటికి రెండుసార్లు నిర్ధారించుకొని ఎవరికీ నష్టం జరుగకూడని పద్ధతిలో, సామరస్యంగా, సానుకూలంగా విభజన జరగాలని కమిటీ భావిస్తున్నదని పేర్కొన్నారు. ఆ కోరిక న్యాయమైనదే: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో క్షేత్రస్థాయినుంచి సెక్రటేరియట్ వరకు తెలంగాణ ఉద్యోగులే ఉండాలని కోరుతున్నదని, ఈ కోరిక న్యాయమేనదని కమలనాథన్ అభిప్రాయపడ్డారు. ఉద్యోగుల క్యాడర్‌స్ట్రెంత్‌ను నిర్ధారించిన తర్వాతనే తెలంగాణ నాలుగోతరగతి ఉద్యోగులను తెలంగాణకు బట్వాడా చేయగలుగుతామని పేర్కొన్నారు. చాలా విషయాలలో ఏకాభిప్రాయం కుదరలేదని అంగీకరిస్తూనే అతిత్వరలో సమస్యలన్నీ పరిష్కారమవుతాయని చెప్పారు. ఉద్యోగుల స్థానికతపై తెలంగాణ ఉద్యోగసంఘాల నాయకులు వెరిఫికేషన్ కోరుతున్నారని, ...

Read More »

చంద్రబాబు తెలంగాణకు ప్రతిపక్ష నేతనా?

చంద్రబాబు ఏపీకి ముఖ్యమంత్రా..? లేక తెలంగాణకు ప్రతిపక్ష నేతనా? అని టీఆర్‌ఎస్ ఎంపీ బాల్క సుమన్ ప్రశ్నించారు. తెలంగాణ టీడీపీ నాయకులు స్థాయి మరిచి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఇది మంచిపద్ధతి కాదని హెచ్చరించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌తో కలిసి బాల్క సుమన్ మీడియాతో మాట్లాడారు. అభివృద్ధి కోసం సద్విమర్శలు చేసినా స్వీకరిస్తామని.. రాజకీయ పబ్బం గడుపుకోవడానికి చేస్తే ఊరుకోమని హెచ్చరించారు. హెరిటేజ్ పాలు తాగే నీ పద్ధతి మార్చుకో.. లేకుంటే నీబండారం బయట పెడతామని ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డిని హెచ్చరించారు. ఇష్టానుసారంగా విమర్శలు చేస్తే సహించేది లేదని ఎర్రబెల్లి దయాకర్‌రావుపై మండిపడ్డారు. గవర్నర్‌కు అధికారాలు అప్పగించాలని రాష్ర్టానికి కేంద్రం రాసిన లేఖపై పార్లమెంటులో టీఆర్‌ఎస్ ఎంపీలమంతా ఆందోళన చేశామన్నారు. తమ ఆందోళనకు అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయని, దీంతో హోంశాఖ మంత్రి రాజనాథ్‌సింగ్ ఎంపీలతో ప్రత్యేకంగా మాట్లాడారన్నారు. పొన్నాల లేఖ రాయడంపై స్పం దిస్తూ.. పొన్నాలా.. 21 అంశాలపై లేఖ రాశావు. 101 అంశాలపై నీబండారం బయటపెడతా అని హెచ్చరించారు. సీమాంధ్ర నాయకులు రాష్ట్రం ఏర్పడకముందు అనేక అపోహలు సృష్టించారని ఎంపీ బూర నర్సయ్యగౌడ్ అన్నారు. రాష్ట్రం ...

Read More »

గుంత చూపిస్తే…1000 బహుమానం! – GHMC ప్రణాళిక

-గుంతలు లేని రోడ్లే లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ ప్రణాళిక-అత్యాధునిక యంత్రంతో పూడ్చివేత పనులు-ఆగస్టు 15 నుంచి -3నెలలు పైలెట్ ప్రాజెక్టు-ఆ తర్వాత గుంతలు -గుర్తిస్తే మనీ ప్రైజ్-జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్  రోడ్డుపై గుంతను గుర్తించండి.. వెయ్యి రూపాయలు బహుమానంగా ఇస్తాం.. ఈ మాటలన్నది ఎవరో కాదు జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్.. నగరంలోని ప్రధాన రోడ్లపై ఎక్కడా గుంతలు లేకుండా చేయాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గుంతలు పూడ్చే అత్యాధునిక యంత్రాన్ని ఉపయోగించబోతున్నారు. గుంతల డేటాబేస్‌ను రూపొందించేందుకు మైక్రోసాఫ్ట్ సేవలను వినియోగించనున్నారు. సెంట్రల్‌జోన్ పరిధిలో ముందుగా కొన్ని రోడ్లను ఎంపిక చేసి ఆగస్టు 15న పైలెట్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.గుంతలు గుర్తించిన అనంతరం ఇన్ఫ్రారిడ్ హీటింగ్ సిస్టంతో కూడిన యంత్రం సహాయంతో వాటిని అక్కడికక్కడే పూడ్చివేస్తారు. బీటీని నిర్ణీత ఉష్ణోగ్రతలో వేడిచేసి కంకరలో కలుపుకుని గుంతలను పూడ్చడం ఈ యంత్రం ప్రత్యేకత. ప్రతి చదరపు మీటరుకు యంత్రానికి నిర్ణీత ధరను చెల్లిస్తారు. ఇదే విషయమై కమిషనర్ మాట్లాడుతూ పైలెట్ ప్రాజెక్టు కింద మూడునెలల పాటు ప్రధాన రోడ్లపై అమలు చేస్తామని, ఆ తర్వాత గుంతలు గుర్తిస్తే రూ. 1000 బహుమానంగా ఇస్తామని తెలిపారు. సిటీబ్యూరో, టీ ...

Read More »

Curtain Raiser Held For AugustFest, The Mega StartUp Fest

The IT Minister KT Rama Rao participated at the curtain raiser of AugustFest, the largest start-up fest with over 1,500 start-ups from across India. The fest is being organised at ISB between August 30 and 31. “Ultimately, the idea is to promote and incubate start-ups from early stage to production stage. Around 60 engineering students from 10 colleges will also get an opportunity to pitch their ideas in the fest. Almost all the top IT organisations are with us for August Fest,” the IT Minister said. Giving a few more details on the upcoming T-Hub, Mr. Rama Rao said that incubation centre will house close to 400 start-ups. “A bigger stand alone T-Hub is also being planned. We are working ...

Read More »