Home / Tag Archives: Governor powers over Hyderabad (page 2)

Tag Archives: Governor powers over Hyderabad

గవర్నర్‌కు శాంతిభద్రతలను లోక్‌సభ నాడే తిరస్కరించింది

AP Reorganisation Bill law & order

హైదరాబాద్ నగర శాంతిభద్రతలు గవర్నర్‌కు అప్పగించే అంశంలో కేంద్ర హోంశాఖ తప్పులో కాలేసిందా?.. అవును. నిజంగా నిజం. గవర్నర్‌కు శాంతిభద్రతలు అప్పగించే అంశాన్ని లోక్‌సభ ఎప్పుడో తిరస్కరించింది. హోంశాఖ తానే రూపొందించి పార్లమెంటుతో ఆమోదింప చేసిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు – 2014 పై లోక్‌సభ ఆమోదం సందర్భంగా ఇది చోటు చేసుకుంది.వివరాలివి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లును కేంద్ర హోంశాఖ రూపొందించిన విషయం తెలిసిందే. ఈ మేరకు హోంశాఖ రూపొందించిన చిత్తుప్రతికి నాటి యూపీఏ నేతృత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసి రాష్ట్రపతికి పంపించింది. అక్కడినుంచి అసెంబ్లీ చర్చ అనంతరం కొద్దిపాటి మార్పులతో లోక్‌సభలో కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే ఫిబ్రవరి 18న ఆంధ్రప్రదేశ్ పునర్విభజన బిల్లు 2014ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లులోని వివిధ అంశాలపై అన్ని పార్టీల నాయకులు రోజంతా సమగ్రంగా చర్చించారు. అయితే అంతకు ముందు పార్లమెంటులో పెప్పర్ స్ప్రే ఘటన కారణంగా పార్లమెంటు ప్రసారాలు నిలిపివేసి చర్చ నిర్వహించడంతో నాటి చర్చ వివరాలు ప్రముఖంగా ప్రచారంలోకి రాలేదు. ఆ రోజు ఏమైందంటే… లోక్‌సభలో కొద్ది పాటి ప్రతిఘటనల మధ్య కేంద్ర హోంమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన ...

Read More »

కుట్రల పై వివరణ ఇవ్వాలని 10 ప్రశ్నలతో బాబుకి హరీష్ రావు బహిరంగ లేఖ

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రలు పన్నుతూ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నంచేస్తున్నారని రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ఆరోపించారు.రాష్ట్రంతో కయ్యంపెట్టుకుంటూ తిరిగి ముఖ్యమంత్రి కేసీఆరే విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించడం సరికాదన్నారు. చంద్రబాబు వైఖరి దొంగే దొంగా దొంగా అన్నట్టుగా ఉందని మండిపడ్డారు. వెన్నుపోటు, మోసానికి పర్యాపదం బాబు అని, ఈ విషయాన్ని టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆరే చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణ- ఆంధ్రప్రదేశ్‌లను భారత్-పాకిస్థాన్‌తో పోలుస్తూ విద్వేషాలు రేపుతున్నది చంద్రబాబేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాబు బాధ్యతలు తీసుకున్న తరువాత ఏపీ అభివృద్ధి కోసం కాకుండా, ప్రతిరోజు తెలంగాణకు వ్యతిరేకంగా కుట్రలు పనుతున్నారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పాటైనప్పటి నుంచి చంద్రబాబు చేస్తున్న కుట్రలను ప్రశ్నిస్తూ రాసిన బహిరంగలేఖను సిద్దిపేటలోని తన నివాసంలో ఆదివారం మీడియాకు విడుదలచేశారు. ఆ ప్రశ్నలివి..1. తెలంగాణ అంతర్భాగమైన భద్రాచలం డివిజన్‌లోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపడానికి కేంద్రంపై ఒత్తిడితెచ్చారు. మీరు ముఖ్యమంత్రి కాగానే తెలంగాణకు చేసిన మొదటిద్రోహం ఇది. మరి పోలవరం ముంపు ప్రాంతాల విషయం పునర్విభజనచట్టంలో ఉందా? పోలవరం బిల్లు కుట్ర నీది కాదా?  2. తెలంగాణలో కరెంట్ కష్టాలున్నాయని తెలుసు. రెండురాష్ర్టాల్లో ...

Read More »

KCR Writes To PM Modi & Asks If He Knows About MHA’s Plans On Hyderabad

KCR's Letter to PM, Page 1

CM KCR on Saturday shot off a letter to Prime Minister Narendra Modi rejecting the Ministry of Home Affairs’ letter’s proposals to the State Government on Friday handing over state subjects of law & order to the Governor. The CM pointed out that bypassing the council of ministers by the Governor, as suggested by the letter, is neither sanctioned by the Constitution nor the AP Reorganisation Act. The CM doubted if the PM knew about the contents of the letter. In his two-page letter, Mr. Rao told the Prime Minister that he was sure that the letter was sent without the PM Modi’s clearance. “Therefore, I appeal to you to look into the matter and order that the instructions be rescinded forthwith in accordance ...

Read More »

Ministers Blame CBN & Venkaiah For Centre’s Plans On Hyd Law & Order

Irrigation Minister T Harish Rao has accused AP Chief Minister N. Chandrababu Naidu and Union Minister M. Venkaiah Naidu for conspiracy against Telangana government and making the Centre try to hand over Hyderabad law and order powers to Governor. “The authority for Governor on the city is a part of the dirty politics being played by Chandrababu Naidu and Union Minister Venkaiah Naidu.” said Harish Rao. He reminded that the Prime Minister Narendra Modi once blamed the then Congress-UPA government for usurping the rights of the States, while he was CM and wondered why is he committing the same mistake now. He also criticized State BJP president G. Kishan Reddy for toeing Centre’s line and criticizing Chief Minister and the Telangana Govt. every day, as a routine. IT Minister K T Ramarao and party MP Balka Suman said that ...

Read More »

హైదరాబాద్ కబ్జాకు కోరలు సాచిన మోడీ సర్కారు!

తెలంగాణ రాష్ట్ర నవోదయంపై ఆరంభంలోనే చీకట్లు కమ్మే కుట్రలకు కేంద్ర ప్రభుత్వం నిర్లజ్జగా తెరతీసింది. సీమాంధ్ర బాబుల ఒత్తిళ్లకు తలొంచి.. ప్రజాస్వామ్య స్ఫూర్తినే పాతరేసింది. రాష్ట్ర వ్యవహారాల్లో, ఉభయ కమిషనరేట్లతోపాటు రంగారెడ్డి జిల్లా శాంతి భద్రతల వ్యవహారాల్లో గవర్నర్ జోక్యం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి శుక్రవారం 13 అంశాలతో లేఖ రాసింది. రాష్ట్ర వ్యవహారాల్లో గవర్నర్ ఆదేశాలను పాటించాలని అందులో పేర్కొన్నారు. బలగాల మోహరింపు వంటి అంశాల్లో గవర్నర్‌దే తుది నిర్ణయమని స్పష్టం చేశారు. తద్వారా తెలంగాణ ప్రజలను, ప్రజలెన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని దారుణంగా అవమానిస్తూ తెలంగాణ సర్కారుపై సూపర్ ప్రభుత్వాన్ని రుద్దే చర్యలకు సాహసించింది. హైదరాబాద్ కబ్జాకు కోరలు సాచింది. దీనిపై తీవ్ర స్థాయిలో స్పందించిన సీఎం కే చంద్రశేఖర్రావు.. మోడీ సర్కారుది ఫాసిస్టు చర్యగా అభివర్ణించారు. కేంద్రం లేఖను పరిగణనలోకి తీసుకునేది లేదని తేల్చి చెప్పారు. ప్రజాస్వామ్యానికి పాతరేసే విధంగా ఉన్న ఈ లేఖకు వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో ఉద్యమం చేపడతామని ప్రకటించారు. వివిధ విద్యార్థి, ప్రజా సంఘాలు కూడా కేంద్రం చర్యలను వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చాయి.ఒకప్పుడు భాగ్యశాలి అయిన తెలంగాణ రక్తమాంసాలను అరవై ...

Read More »