- స్విచ్బోర్డు నుంచి తలుపులు, కిటికీలు, అద్దాలు, లైట్ల దాకా.. - నల్లా నుంచి వాష్బేసిన్ల దాకా అన్నీ ఎత్తుకెళ్లిన వైనం - మరుగుదొడ్డినీ వదలని అల్పత్వం - సీఎం సందర్శకులకు కేటాయించిన ఎస్ఐబీ భవనంపై బయటపడ్డ కడుపుమంట - సహించేది లేదంటున్న తెలంగాణవాదులు - ప్రభుత్వ భవనాలకు రక్షకుడు గవర్నరే.. - ఆయన చర్యలు తీసుకోవాలని డిమాండ్ -సీమాంధ్ర అధికారుల చిల్లరవేషాలు! -ఎస్ఐబీ భవనం ఖాళీచేస్తూ కోటికిపైగా విలువైన ఫర్నీచర్ లూటీ హైదరాబాద్, జూలై 29 (టీ మీడియా): సీమాంధ్రుల సోదర ప్రేమ ఏపాటిదో మరోసారి తేటతెల్లమైంది. తెలంగాణ ప్రభుత్వంపై సీమాంధ్ర అధికారుల కడుపు మంట బజారుకెక్కింది. తెలంగాణ రాష్ట్ర సీఎం చంద్రశేఖర్రావుకు గ్రీవెన్స్ కార్యాలయంగా కేటాయించిన ఎస్ఐబీ భవనం వేదికగా ఆంధ్రపోలీసులు జుగుప్సాకరమైన చర్యలకు పాల్పడ్డారు. క్రమశిక్షణకు మారుపేరుగా ఉండాల్సిన పోలీసులు అరాచకశక్తుల్లా వ్యవహరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకువచ్చే ప్రజలు, సందర్శకులకోసం సీఎం క్యాంప్ కార్యాలయానికి ఎదురుగా ఉన్న పాత ఎస్ఐబీ (స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్) కార్యాలయాన్ని కేటాయించిన విషయం తెలిసిందే. నాలుగు రోజుల క్రిత మే ఈ భవనాన్ని గ్రీవెన్స్ కార్యాలయంగా ఏర్పాటుచేసుకునేందుకు కేటాయింపు జరిగింది. ...
Read More »